|
Jan 27, 2012
| Source: Telugu
హైదరాబాద్: బిసిలకు ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో గత ఎన్నికల్లో కొన్ని సీట్లు బిసీలకు ఇవ్వడం వల్ల నష్టపోయామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అయినా బీసీల సంక్షేమమే టీడీపీ ధ్యేయమని చంద్రబాబు స్పష్టం చేశారు. ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
దాదాపు పన్నెండేళ్ళ తర్వాత తెరకెక్కుతున్న కాంబినేషన్ .. పవన్ కళ్యాణ్, పూరీ జగన్నాధ్. బద్రి సినిమాతో 2000లో కెరీర్ ప్రారంభించిన పూరీ ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో త్వరలో ఓ చిత్రం రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. డివివి దానయ్య నిర్మించే ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
నాగార్జున కోరికను నయనతార క్యాష్ చేసుకోవాలని చూస్తోందంటూ ఫిల్మ్ నగర్లో గాసిప్ప్ వినిపిస్తున్నాయి. శ్రీరామ రాజ్యం సినిమా తర్వాత నయనతార నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్న నయనతారను ఎల ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
కమల్ హాసన్,మణిరత్నం కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం నాయకుడు. ఈ చిత్రం రీమేక్ చేస్తే అందులో నటించాలని ఉందని తమిళ నటుడు మాధవన్ అన్నారు. ఆయన తాజా చిత్రం వెట్టై ప్రమోషన్ లో భాగంగా కలిసిన ఆయన ఇలా స్పందించారు. లింగు స్వామి దర్శకత్వంలో ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
హైదరాబాద్: కేవలం అభివృద్ధి చేసుకుంటూ పోతే ఓట్లు పడవని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. చేసిన అభివృద్ధిని ప్రచారం చేసుకుని, ప్రజల్లోకి తీసుకుని వెళ్తేనే ఓట్లు పడుతాయని ఆయన అన్నారు. మెదక్ జిల్లా కాంగ్రెసు కార్యకర్తలు, నాయకులను ఉద్ ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
మణిశర్మ, థమన్ మధ్య గత కొన్ని రోజులుగా మాటలు లేవని సినీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అయితే అదంతా వట్టి పుకారే...ఇద్దరూ ఆల్ ఈజ్ వెల్ అనేది తాజాగా తేలిన నిజం. ఇటీవల మాటీవీ నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో మణి శర్మ చిరు నవ్వుతో ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రం హరిష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వరి ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూ ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
మైఖెల్ బే ప్రొడక్షన్ వెంచర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించదలచుకున్న 'ద హాంట్రప్రన్యూర్' సినిమాలో బ్రిటీష్ కమెడియన్ రస్సెల్ బ్రాండ్ నటించడానికి అంగీకరించాడు. ఈ సినిమాలో రస్సెల్ బ్రాండ్ పాత్ర అసాధారణ మనిషి పాత్రని పోలి ఉంటుందని సమాచారం ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను గిన్నిస్ రికార్డులో చేర్చాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు శుక్రవారం ఎద్దేవా చేశారు. ప్రజల సానుభూతి కోసమే జగన ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు. దుమ్ముంటే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో తనపై పోటీకి దిగాలని ఆయన సవాల్ విసిరారు. తనపై పోటీ చేసి చంద్రబాబు డ ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
మరో ఏడేళ్ల వరకు పెళ్లి, మొగుడు లాంటి సంబంధాలు వద్దంటోంది హీరోయిన్ ఆసిన్. చెన్నయ్ కి చెందిన ఓ పారిశ్రామిక వేత్తతో ఆసిన్ ఎఫైర్ నడుపుతోందని, తర్వలో అతనితో పెళ్లికి సిద్ధం అవుతోందని, మరికొన్ని రోజుల్లో పెళ్లి వివరాలు అధికారికంగా ప్రకటిస్తార ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
హైదరాబాద్: ఎమ్మార్ అక్రమాల కేసులో కోనేరు ప్రసాద్ తనయుడు కోనేరు మధు శుక్రవారం సిబిఐ ఎదుట హాజరయ్యారు. దుబాయ్లో ఉంటున్న కోనేరు మధును సిబిఐ అధికారులు దుబాయ్ నుండి రప్పించి విచారిస్తున్నారు. ఆయనను అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ఊహాగాన ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
మాస్ మహారాజ్ రవితేజ-సెన్సేషన్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయాలను పూరి అధికారికంగా ప్రకటించారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 17న ఈ చిత్రాన్ని ప్రారంభించడ ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ సినిమాల ద్వారా తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్ 6.25 మిలియన్ పౌండ్లువిలువ కలిగిన ఓ దేశీయ ఎస్టేట్ నార్ఫోక్లో 'బర్న్హమ్ వెస్ట్గేట్ హాల్'ని బ్రిటన్లో కొనుగోలు చేశాడని లైఫ్ ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
హాలీవుడ్ పాప్ సింగర్ లేడిగాగా తన తండ్రి 'జోయాన్నేట్రటోరియా' కొత్తగా న్యూయార్క్లో ప్రారంభించనున్న ఇటాలియన్ రెస్టారెంట్ ఓపెనింగ్లో భాగంగా తనవంతు సహాయాన్ని అందిస్తుంది. లేడిగాగా తన తండ్రి రెస్టారెంట్లో ఉన్న మెను ఐటమ్స్ గురించి అడ్వర్టైజ ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
హైదరాబాద్: రాష్ట్రంలో మునిసిపాలిటీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి మహిధర్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. మే నెలాఖరులోగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని చర్యలు ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
సూపర్ స్టార్ రజనీకాంత్ థానే తుఫాను బాధితుల కోసం రూ. 10లక్షల విరాళం అందజేశారు. ఈ మేరకు శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసి చెక్కును అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే కొచ్చాడయన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
లోపలివీ, వెలుపలివీమనసు పొరల్లోకి ఇంకుతయిచెట్టుకు పూసిన పుష్పం ఈ దేహంవాడకుండానే రాలిపడాలెఆత్మ ఒడ్డున పడ్డ చేప పిల్లఈ శాపమెప్పటిదో, ఎవరిదోఊపిరాడక తన్నుకుంటూ ఉంటదినిన్నటికీ నేటికి ఎంత తేడావాన చుక్కలు పెదవిని ముద్దాడుతుంటయిఆరాటం, పోరాటంఆశాన ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
మెగా కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీకి రంగం సిద్ధమైంది. అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ ను హీరోగా పరిచయం చేయడానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గత కొంత కాలంగా వినిపిస్తున్న వార్తల ప్రకారమే...ప్రభాస్ నటించిన తెలుగు చిత్రం‘మిస్ట ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
విజయవాడ: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ కోసం స్పెషల్ టీమ్స్తో గాలింపు చర్యలు చేపడుతున్నామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డిజిపి) దినేష్ రెడ్డి శుక్రవారం విజయవాడలో విలేకరులతో అన్నారు. ఆయన కదలికలపై క్లూస్ వస్తున్ ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
న్యూఢిల్లీ: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. విశాఖపట్నం సీతమ్మధారలోని ఈనాడు దినపత్రిక కార్యాలయం స్థలం విషయంలో రామోజీరావు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. తప్పుడు వివరాలతో దావా వేశార ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
హైదరాబాద్: తెలంగాణలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పర్యటించేందుకు ఎవరి అనుమతులు అవసరం లేదని కాంగ్రెసు పార్టీ శాసన మండలి సభ్యుడు, ఏఐసిసి మెంబర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి శుక్రవారం అన్నారు. ప్రధాని తెలంగాణలో పర్యటించే ముందు తెలంగాణపై వైఖరి ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
సోంపేట కాల్పుల ఘటనపై విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్. నారాయణమూర్తి ‘పీపుల్స్ వార్’ చిత్రం రూపొందించేందుకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శుక్రవారం శ్రీకాకుళంలో ప్రారంభం అయింది. సోంపేట సమీపంలోని బీల ఏరియాలో తొల ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చి తాను ముఖ్యమంత్రిని అయితే విలువ ఆధారిత పన్ను(వ్యాట్) రద్దు చేస్తూ తొలి సంతకం చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం చెప్పారు. గుంటూరు జిల్లాలోని నరసా ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
హైదరాబాద్: తెలంగాణ సమస్య శాశ్వత పరిష్కారానికి కాంగ్రెసు సీనియర్ శానససభ్యుడు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి కొత్త ఫార్ములా చూపించారు. ముఖ్యమంత్రి పదవిని మూడేళ్ల పాటు సీమాంధ్రకు, రెండేళ్లు తెలంగాణకు ఇస్తే తెలంగాణ సమస్య శాశ్వత పరిష్కారం ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
బాలయ్య రాజకీయాలు మొదలు పెట్టినప్పటి నుంచి చిరంజీవిపై తీవ్రమైన విమర్శలు చేస్తూ పోవడం, బాలయ్య విమర్శలకు చిరంజీవి కూడా అదే స్థాయిలో కూల్గా కౌంటర్ ఇస్తూ వెలుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య వార్ తో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరు వర్గా ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి, బిజెపికి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు, బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డికి మధ్య కూడా తీవ్ర స్థాయిలోనే విభేదాలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
హైదరాబాద్: రెండు నెలలుగా సునీల్ రెడ్డి తప్పించుకు తిరుగుతున్నాడని సిబిఐ తరఫు న్యాయవాది శుక్రవారం ప్రత్యేక కోర్టులో తెలిపారు. ఎమ్మార్ కేసులో అరెస్టైన సునీల్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని సిబిఐ ఇటీవల కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళనకు మంత్రి కాసు వెంకట కృష్ణా రెడ్డి కుటుంబం మద్దతు పలకడమేమిటంటూ టిడిపి నేత కోడెల శివ ప్రసాద్ మండిపడ్డారు. వస్త్ర వ్యాపారులపై వేసిన వ్యాట్ ...
[ read more]
|
|
Jan 27, 2012
| Source: Telugu
కాకినాడ/యానాం: రీజెన్సీ సెరామిక్ కంపెనీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. మొత్తం ఆ ప్రాంతమంతా రణరంగంగా మారిపోయింది. శుక్రవారం ఉదయం కార్మికుల చేతిలో గాయపడ్డ కంపెనీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందారు. కార్మిక నేత మురళీ ...
[ read more]
|